సి ఐ బాబి పర్యవేక్షణలో 11.5 కిలోల గంజాయి పట్టివేత… ఆరు మంది గంజాయి ముఠా సభ్యులు అరెస్ట్…2 మోటార్ బైకులు,4 సెల్ ఫోన్లు స్వాధీనంప్రభాతదర్శిని,(నాయుడుపేట-ప్రతినిధి):విద్యార్థులు యువతే లక్ష్యంగా గంజాయి విక్రయాలు చేస్తున్న ఆరు మందిని నాయుడుపేట పట్టణ సి ఐ బాబి పర్యవేక్షణలో స్థానిక పోలీసుల అరెస్టు చేసి గంజాయి ముఠా గుట్టురట్టు చేశారు.నాయుడుపేట డీఎస్పీ కార్యాలయంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో డి ఎస్…
	Read more
			 
	
											
			
		
		
		 
			ప్రబాతదర్శిని (ప్రత్యేక -ప్రతినిధి): గ్రామ స్థాయి నుండే ప్రజాస్వామ్య స్ఫూర్తి పరిఢ విల్లాలని రాజ్యాంగ నిర్మాతలు భావించారు.అందుకే రాజ్యాంగం లోని నలభయ్యవ అధికరణంలో స్థానిక స్వపరిపాలన ప్రాముఖ్యతను గురించి పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్, కేరళ, త్రిపుర రాష్ట్రాల్లో మినహా దాదాపు అన్ని రాష్ట్రాల్లో పంచాయతీ వ్యవస్థను పాలకులు నిర్వీర్యం చేస్తూ వచ్చారు. వాటికి నిధులు, విధులు కేటాయించకుండా ఉత్సవ విగ్రహాలుగా మార్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన…
	Read more
			 
	
											
			
		
		
		 
			నాయి బ్రాహ్మణులకు ఉచిత విద్యుత్ ఘనత టిడిపిదే ప్రభాతదర్శిని, (నెల్లూరు-ప్రతినిధి): ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తోనే సాధ్యమని తెలుగు దేశం పార్టీ నాయకులు వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి కొనియాడారు. జిల్లా నాయి బ్రాహ్మణుల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం నర్తకి సెంటర్లో ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ నాయి బ్రాహ్మణులను ఆర్థిక స్థితి…
	Read more
			 
	
											
			
		
		
		 
			ప్రభాతదర్శిని, (నెల్లూరు-ప్రతినిధి): నెల్లూరు నగరంలో దోమల బెడద ఎక్కువ ఉందని వాటిని నివారించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ నందన్ కు తెలుగుదేశం పార్టీ నాయకులు వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి కోరారు. శనివారం ఆయన టిడిపి ముఖ్య నాయకులతో కలిసి పట్టణంలో పారిశుధ్య, డ్రైనేజీ తదితర అంశాలపై కమిషనర్ తో చర్చించారు. ఈ సందర్భంగా విజయ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ నెల్లూరు నగరంలో…
	Read more