ప్రభాతదర్శిని (ప్రత్యేక-ప్రతినిధి): పుదూరు డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ బాలికల గురుకులంలో శ్రీరామనవమి సందర్బంగా” వాయుగుండ్ల రామాయణ చాలీసా”పై పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో గెలుపొందిన విజేతలకు కర్నూలు డిప్యూటీ కలెక్టర్ పి.కొండయ్య బహుమతులు స్పాన్సర్ చేసారు. ఆమేరకు ప్రిన్స్ పల్ రూత్ రమోల హౌజ్ పేరెంట్స్ సోమవారం బహుమతులు అందచేశారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు